పేకాట స్థావరాలపై పక్కా సమాచారంతో దాడులు
నర్మెట్ట
si జక్కుల పరమేశ్వర్ ఆధ్వర్యంలో నర్మట్ట పోలిసులు హన్మంతపూర్ గ్రామంలో పేకాట
స్థావరాలపై పక్కా సమాచారంతో దాడులు చేసి 8 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసి
కేసులు నమోదు చేసారు. వారి నుండి 44 వేల రూపాయల నగదు, 8 సేల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు si జక్కుల పరమేశ్వర్ తెలిపారు.
Comments